Tuesday, November 18, 2014

తమిళనాడు తెలుగు --మదురై జిల్లా.

తమిళనాడు తెలుగు భాషై
మా ఊరు పాలని. శివ్కుమారాడు సుబ్రమని కైలాశాల ఉంది తన అమ్మ అబ్బ తంగర కోపిచ్చుని మాఊరి కి కౌపీన దారిక ఒచ్చేడు. ఆ కథ చిన్న ఆప్పయిలుకు తల్లి తనియే లోకమనే శిక్షి ఇస్తుంతి. నారదు ఒక దినం శివుడు తంగర ఒక పండు ఇచ్చేడు ,థనెకౌఅకన్ద ఈవాలేని సోప్పేడు. ఇరండు కొడుకుండ్లు గానేశాడు మురుగాడు. ముదికా ఒక పండున్ ఇద్రికి ఇంగా పంచడం. అప్పుడు సివాడు ఇంతురు కొడుకున పిలిచ్చి సోప్పినాడు--ఈ లోకానే ఒరు ముతట్ల సుత్తి ఒస్తాడో వాడికే పండు. మురుగాడు వాడి మయూర వాకనాల కూసుని పరంతేడు. గానేశ్డు పావం...వాడి మూన్చురు వాహనం. తల్లకూసుని తన అమ్మాబ్బలునే పరిక్రమ సేసి మీరుతా నా లోకం అత్తాని చోపినమస్కరిచాడు. తల్లి తన్న్రి ఆనందలా పండున గంశాడికి ఇచ్చేరు. అప్పుడే కార్తికేయాడు ఒచ్చి తనాన్న సేయ్లో ఉన్దేపండునే సూసి కోపంతోడ మా ఊరు తిరు ఆవినన్ గుడికి ఒచ్చేడు. తల్లి తనరి కొడుకునేతేదుని ఆ క్షేత్రాని ఒచ్చి నువ్వే పండు అత్తాన్నాడు. నువ్వే పండు తమిళ్ల --పలం నీ , అతే పాలని ఐయింది. నా తెలుగు అక్షరం తెలియిని తెలుగు. నేన్ రాసింతి నాగే సతవమాలతు. మీరు కామత్ తమిళ్ ,హిందీ ఇంగ్లిష్లో ఎవలే. ఐతే మా మదురై జిల్లా తెలుగు.

No comments: